సోషల్ మీడియా.. అసాంఘిక మాధ్యమంగా మారుతోందా?
ఒకప్పుడు మనుషులను దగ్గర చేసిన సోషల్ మీడియా… ఇప్పుడు సమాజంలో విభేదాలు, విద్వేషాలు, నేరాలకు వేదికగా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, అసభ్య...
ఓఎన్జీసీ టెండర్ల కుంభకోణం లో ఆరోపణలు..
(PART-2) ఓఎన్జీసీ టెండర్ల కుంభకోణం: ఆరోపణలు, విచారణ ప్రధాన ఆరోపణలు: టెండర్ ప్రక్రియలో ఓఎన్జీసీకి చెందిన అంతర్గత బెంచ్మార్క్ (IBM) విలువను అస్మదీయ కంపెనీలకు ముందుగానే లీక్ చేశారని...
మంగంపేట బెరైటీస్ లో మిలియన్ డాలర్ల ప్రశ్నలు..
(PART-1) ప్రపంచంలోనే అరుదుగా దొరికే ఖనిజం చుట్టూ ఇప్పుడు అనేక ఆరోపణలు, వివాదాలు నడుస్తున్నాయి. చమురు బావుల్లో ఆయిల్ వెలికి తీయాలన్నా, సహజ వాయు నిక్షేపాలను ప్రమాద...
రికార్డుల్లో ‘మరణించాడు’.. క్యాన్సర్ బాధితుడికి తప్పని అవస్థలు!
డోన్ నియోజకవర్గంలో ప్రైవేటు హాస్పిటల్ మరియు అధికారుల నిర్లక్ష్యం వ్యవస్థలోని లోపాలను ఒక నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. అంతేకాకుండా, ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున...
నెల్లూరు రొట్టెల పండుగకు సర్వం సిద్ధం..
నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర పండుగకు సుమారు...
“మిస్టరీ ఎట్టకేలకు వీడింది”.. బయటపడ్డ నాగరాజు బండారం..!
విజయవాడ,పబ్లిక్ న్యూస్: విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన 'గాదె సాయికృష్ణ అదృశ్యం' మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అదృశ్యం కాదది.. ఖాకీల అండతో జరిగిన ఘోర లాకప్...
