తిరుమలకు ఇక సొంత వాహనాల్లో వెళ్లే వారికి బిగ్ అప్దేట్..!!
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. వేసవి రద్దీ దాదాపు ముగిసినట్లే. రద్దీ సమయంలోనూ భక్తులకు దర్శనంలో...
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..
అమరావతి: ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా మనమిత్ర...
“సాయికృష్ణను లాకప్ లోనే చంపేశారు”
గుంటూరు: 23ఏళ్ళ యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్యా చేసి ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్ బాడీ దహనం చేసారు. ఈ అంశం గురించి జనసేన అధ్యక్ష్యుడు...
మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్ప..?
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్లో...
నంది అవార్డుల వేడుక నిర్వాహణ.. ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక నిర్ణయం..
విజయవాడ : ఏపీలోని చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్రాభివృద్ధికి నూతన పాలకవర్గం సమావేశమైంది. ఏపీ ఫిలిం, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ APFTDC నూతన పాలకవర్గం...
చిన్నారి మిస్సింగ్ కేసు: కనిపించని జంతువుల కదలికలు?
కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారిపై అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయని ఎస్పీ అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రంతా విస్తృతంగా గాలించాయి.డ్రోన్లు,...
