సోషల్ మీడియా.. అసాంఘిక మాధ్యమంగా మారుతోందా?

ఒకప్పుడు మనుషులను దగ్గర చేసిన సోషల్ మీడియా… ఇప్పుడు సమాజంలో విభేదాలు, విద్వేషాలు, నేరాలకు వేదికగా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, అసభ్య కంటెంట్, సైబర్ మోసాలు, వ్యక్తిగత దూషణలు… రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం...

రేవంత్ 20 ఏళ్ల పొలిటికల్ జర్నీ..

పడితే పడు.. లేచేది మాత్రం గట్టిగా లేవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఈ మాటకు ఉదాహరణగా కనిపిస్తుంది. నాయకత్వం అనేది ఎప్పుడూ గెలవడంలో కాదు.. పడిపోయిన తర్వాత మళ్లీ నిలబడటంలో ఉందని రేవంత్ రెడ్డి ప్రయాణాన్ని...

తెలంగాణలో బీజేపీ వ్యూహాలు…

బీజేపీ హైకమాండ్ పావులు కదపడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది.ఆ దిశగా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్ తెలంగాణ...

ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం లో ఆరోపణలు..

(PART-2) ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం: ఆరోపణలు, విచారణ  ప్రధాన ఆరోపణలు:   టెండర్ ప్రక్రియలో ఓఎన్‌జీసీకి చెందిన అంతర్గత బెంచ్‌మార్క్ (IBM) విలువను అస్మదీయ కంపెనీలకు ముందుగానే లీక్ చేశారని ఆరోపణలున్నాయి.   దీని ద్వారా సుమారు 114 కోట్ల మేర ఓఎన్‌జీసీకి నష్టం వాటిల్లేలా...

మంగంపేట బెరైటీస్ లో మిలియన్ డాలర్ల ప్రశ్నలు..

(PART-1) ప్రపంచంలోనే అరుదుగా దొరికే ఖనిజం చుట్టూ ఇప్పుడు అనేక ఆరోపణలు, వివాదాలు నడుస్తున్నాయి. చమురు బావుల్లో ఆయిల్ వెలికి తీయాలన్నా, సహజ వాయు నిక్షేపాలను ప్రమాద రహితంగా వెలికి తీసి వినియోగంలోకి తేవాలన్నా.. ఈ ఖనిజం వినియోగం తప్పనిసరి....

రికార్డుల్లో ‘మరణించాడు’.. క్యాన్సర్ బాధితుడికి తప్పని అవస్థలు!

డోన్ నియోజకవర్గంలో ప్రైవేటు హాస్పిటల్ మరియు అధికారుల నిర్లక్ష్యం వ్యవస్థలోని లోపాలను ఒక నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. అంతేకాకుండా, ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఒక క్యాన్సర్ బాధితుడి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. బతికుండగానే...

నకిలీ మందులకు కేంద్రం చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి..

నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు కేంద్రం నిర్ణయం: 2027 జూలై 1 నుంచి దశల వారీగా అమలు నకిలీ, నాణ్యత లేని ఔషధాల చెలామణిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న టీకాలు, కేన్సర్...

నెల్లూరు రొట్టెల పండుగకు సర్వం సిద్ధం..

నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర పండుగకు సుమారు 20 లక్షల మంది వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భారీగా...

“మిస్టరీ ఎట్టకేలకు వీడింది”.. బయటపడ్డ నాగరాజు బండారం..!

విజయవాడ,పబ్లిక్ న్యూస్: విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘గాదె సాయికృష్ణ అదృశ్యం’ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అదృశ్యం కాదది.. ఖాకీల అండతో జరిగిన ఘోర లాకప్ డెత్ అని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ...

విజయ్ కోసం త్రిష స్పెషల్ కేక్.. రూమర్స్ కు చెక్..

తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఆయన స్నేహితురాలు త్రిష నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. విజయ్ ని త్రిష అన్ఫాలో చేయడం...