“మిస్టరీ ఎట్టకేలకు వీడింది”.. బయటపడ్డ నాగరాజు బండారం..!
విజయవాడ,పబ్లిక్ న్యూస్: విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘గాదె సాయికృష్ణ అదృశ్యం’ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అదృశ్యం కాదది.. ఖాకీల అండతో జరిగిన ఘోర లాకప్ డెత్ అని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ...
