జగన్ కొత్త ప్లాన్.. కీలకంగా మారిన కాపు నేతలు..

2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కాపులను కూటమిఆసరాతో తమ వైపు తిప్పుకున్న టీడీపీకి...

డీజీపీ పై మర్డర్ కేసు పెట్టి సీబీఐ విచారణ చేయించాలి: వైఎస్ జగన్

పబ్లిక్ న్యూస్,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్స్పి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి...

మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్ప..?

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్‌లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును...