“మిస్టరీ ఎట్టకేలకు వీడింది”.. బయటపడ్డ నాగరాజు బండారం..!

విజయవాడ,పబ్లిక్ న్యూస్: విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘గాదె సాయికృష్ణ అదృశ్యం’ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అదృశ్యం కాదది.. ఖాకీల అండతో జరిగిన ఘోర లాకప్ డెత్ అని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ...

పవన్ కు మీరే అండ.. మంత్రులకు సూచించిన సీఎం..

ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కేబినెట్లో ఇవాళ అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత ఎప్పటిలాగే మంత్రులతో సీఎం చంద్రబాబు పిచ్చాపాటీ మాట్లాడారు. ఇందులో ఆయన ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం...

హైకోర్టుకు కొడాలి నాని..ఆ ఉత్తర్వులు రద్దు చేయండి..!!

మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ...

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..?

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇల్లు, పట్టాలు ఇవ్వాలి కానీ వున్నా ఇల్లు లాకోడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవిన్యూ మంత్రిగ వుంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వారు భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే...

మేము అమరావతికి కాదు.. అవినీతికి వ్యతిరేకం

అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి లో నిర్వసించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ , కూటమి...

“ఇది ప్రమాదం కాదు… ఎవరో కావాలనే చేశారు”

తల్లి కంటతడి… ఒక కుటుంబం బూడిద… ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన...

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7 వ్యాఖ్యలపై వివరణ

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” అనే వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను...

డీజీపీ పై మర్డర్ కేసు పెట్టి సీబీఐ విచారణ చేయించాలి: వైఎస్ జగన్

పబ్లిక్ న్యూస్,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్స్పి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి...

క్రాస్ ఓటింగ్ భయం.. 3 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతోన్న పోలింగ్.. అందరిచూపు ఆ రాష్ట్రం వైపే..

రాజ్యసభ ఎన్నికల్లో 24 స్థానాల్లో 21 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. మిగిలిన మూడు స్థానాలకు గురువారం పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా జార్ఖండ్‌లోని రెండు స్థానాలపై క్రాస్‌ ఓటింగ్ భయం నెలకొనడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. మిజోరంలోనూ ఏకైక స్థానానికి...

“సాయికృష్ణను లాకప్ లోనే చంపేశారు”

గుంటూరు: 23ఏళ్ళ యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్యా చేసి ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్ బాడీ దహనం చేసారు. ఈ అంశం గురించి జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు....