కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ ఛానళ్లపై బ్యాన్!

హైదరాబాద్: ఈ నెల 21న నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ...

చిన్నారి మిస్సింగ్ కేసు: కనిపించని జంతువుల కదలికలు?

కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారిపై అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయని ఎస్పీ అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రంతా విస్తృతంగా గాలించాయి.డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాల సాయంతో అడవిని జల్లెడ పట్టాయి.అయితే ఆ ప్రాంతంలో...