రేవంత్ 20 ఏళ్ల పొలిటికల్ జర్నీ..

పడితే పడు.. లేచేది మాత్రం గట్టిగా లేవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఈ మాటకు ఉదాహరణగా కనిపిస్తుంది. నాయకత్వం అనేది ఎప్పుడూ గెలవడంలో కాదు.. పడిపోయిన తర్వాత మళ్లీ నిలబడటంలో ఉందని రేవంత్ రెడ్డి ప్రయాణాన్ని...

తెలంగాణలో బీజేపీ వ్యూహాలు…

బీజేపీ హైకమాండ్ పావులు కదపడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది.ఆ దిశగా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్ తెలంగాణ...

మైనర్లు వాహనం నడిపితే తల్లిదండ్రులు జైలుకే..

తల్లిదండ్రులకు , వాహనదారులకు హెచ్చరిక. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం తో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు డ్రైవ్ చేయడం బాధ్యతరాహిత్యానికి నిదర్శనంగా చూస్తున్న పోలీసులు మైనర్ పిల్లల తల్లిదండ్రులకు...

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..?

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇల్లు, పట్టాలు ఇవ్వాలి కానీ వున్నా ఇల్లు లాకోడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవిన్యూ మంత్రిగ వుంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వారు భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే...

“ఇది ప్రమాదం కాదు… ఎవరో కావాలనే చేశారు”

తల్లి కంటతడి… ఒక కుటుంబం బూడిద… ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన...

ఆహార కల్తీపై ఉక్కుపాదం.. హైడ్రా తరహాలో మరో స్పెషల్ ఫోర్స్!

మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కల్తీ ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల కల్తీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, ఈగల్ మాదిరిగా ఒక బలమైన స్పెషల్...

కిషన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తా, మీ కాల్ కోసంవెయిటింగ్ : రేవంత్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారంలో ఇటీవల సీఎం చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి...

జగిత్యాల జిల్లాల్లో ఎవరు ఏ పార్టీనో తెలియటం లేదు: ఎంపీ అరవింద్

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేటలో పల్లె దావఖాన నూతన భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ.పల్లె దావఖానకు కేంద్ర ప్రభుత్వం...

తెలంగాణ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 21 నుంచి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై...