ప్రధాని మోదీకి ట్రంప్ షేక్ హ్యాండ్.. G7 సదస్సులో ఆసక్తికర సీన్.. వీడియో వైరల్..

16 నెలల గ్యాప్ తర్వాత జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరినొకరు కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతలు చిరునవ్వులతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న...

తెలంగాణ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 21 నుంచి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై...

నంది అవార్డుల వేడుక నిర్వాహణ.. ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక నిర్ణయం..

విజయవాడ : ఏపీలోని చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్రాభివృద్ధికి నూతన పాలకవర్గం సమావేశమైంది. ఏపీ ఫిలిం, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ APFTDC నూతన పాలకవర్గం మొదటిసారి విజయవాడలోని ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో మీటింగ్ జరిగింది. ఈ...

కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ ఛానళ్లపై బ్యాన్!

హైదరాబాద్: ఈ నెల 21న నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ...

చిన్నారి మిస్సింగ్ కేసు: కనిపించని జంతువుల కదలికలు?

కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారిపై అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయని ఎస్పీ అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రంతా విస్తృతంగా గాలించాయి.డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాల సాయంతో అడవిని జల్లెడ పట్టాయి.అయితే ఆ ప్రాంతంలో...

సాయికృష్ణ మిస్సింగ్ కేసు… వీఆర్ కు కృష్ణలంక సిఐ..

విజయవాడ: కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్ కు పంపుతూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక సీఐగా మురళీ కృష్ణను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి....