సోషల్ మీడియా.. అసాంఘిక మాధ్యమంగా మారుతోందా?

ఒకప్పుడు మనుషులను దగ్గర చేసిన సోషల్ మీడియా… ఇప్పుడు సమాజంలో విభేదాలు, విద్వేషాలు, నేరాలకు వేదికగా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, అసభ్య కంటెంట్, సైబర్ మోసాలు, వ్యక్తిగత దూషణలు… రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం...

ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం లో ఆరోపణలు..

(PART-2) ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం: ఆరోపణలు, విచారణ  ప్రధాన ఆరోపణలు:   టెండర్ ప్రక్రియలో ఓఎన్‌జీసీకి చెందిన అంతర్గత బెంచ్‌మార్క్ (IBM) విలువను అస్మదీయ కంపెనీలకు ముందుగానే లీక్ చేశారని ఆరోపణలున్నాయి.   దీని ద్వారా సుమారు 114 కోట్ల మేర ఓఎన్‌జీసీకి నష్టం వాటిల్లేలా...

మంగంపేట బెరైటీస్ లో మిలియన్ డాలర్ల ప్రశ్నలు..

(PART-1) ప్రపంచంలోనే అరుదుగా దొరికే ఖనిజం చుట్టూ ఇప్పుడు అనేక ఆరోపణలు, వివాదాలు నడుస్తున్నాయి. చమురు బావుల్లో ఆయిల్ వెలికి తీయాలన్నా, సహజ వాయు నిక్షేపాలను ప్రమాద రహితంగా వెలికి తీసి వినియోగంలోకి తేవాలన్నా.. ఈ ఖనిజం వినియోగం తప్పనిసరి....

రికార్డుల్లో ‘మరణించాడు’.. క్యాన్సర్ బాధితుడికి తప్పని అవస్థలు!

డోన్ నియోజకవర్గంలో ప్రైవేటు హాస్పిటల్ మరియు అధికారుల నిర్లక్ష్యం వ్యవస్థలోని లోపాలను ఒక నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. అంతేకాకుండా, ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఒక క్యాన్సర్ బాధితుడి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. బతికుండగానే...

నెల్లూరు రొట్టెల పండుగకు సర్వం సిద్ధం..

నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర పండుగకు సుమారు 20 లక్షల మంది వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భారీగా...

“మిస్టరీ ఎట్టకేలకు వీడింది”.. బయటపడ్డ నాగరాజు బండారం..!

విజయవాడ,పబ్లిక్ న్యూస్: విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘గాదె సాయికృష్ణ అదృశ్యం’ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అదృశ్యం కాదది.. ఖాకీల అండతో జరిగిన ఘోర లాకప్ డెత్ అని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ...

పవన్ కు మీరే అండ.. మంత్రులకు సూచించిన సీఎం..

ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కేబినెట్లో ఇవాళ అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత ఎప్పటిలాగే మంత్రులతో సీఎం చంద్రబాబు పిచ్చాపాటీ మాట్లాడారు. ఇందులో ఆయన ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం...

హైకోర్టుకు కొడాలి నాని..ఆ ఉత్తర్వులు రద్దు చేయండి..!!

మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ...

మేము అమరావతికి కాదు.. అవినీతికి వ్యతిరేకం

అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి లో నిర్వసించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ , కూటమి...

జగన్ కొత్త ప్లాన్.. కీలకంగా మారిన కాపు నేతలు..

2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కాపులను కూటమిఆసరాతో తమ వైపు తిప్పుకున్న టీడీపీకి...