కిషన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తా, మీ కాల్ కోసంవెయిటింగ్ : రేవంత్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారంలో ఇటీవల సీఎం చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి...

జగిత్యాల జిల్లాల్లో ఎవరు ఏ పార్టీనో తెలియటం లేదు: ఎంపీ అరవింద్

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేటలో పల్లె దావఖాన నూతన భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ.పల్లె దావఖానకు కేంద్ర ప్రభుత్వం...

తెలంగాణ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 21 నుంచి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై...

నా మాట ఎవరూ వినట్లేదు!.. నిస్సహాయత వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అధికారులెవరూ నా మాట వినడం లేదు. నేనిచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. తీవ్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు’ ఈ నిస్సహాయత వ్యక్తం చేసింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే. తన మాటలు ఎవరూ వినడం లేదంటూ ముఖ్యమంత్రే ఇలా నిస్సహాయత వ్యక్తంచేయడం...