నా మాట ఎవరూ వినట్లేదు!.. నిస్సహాయత వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
అధికారులెవరూ నా మాట వినడం లేదు. నేనిచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. తీవ్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు’ ఈ నిస్సహాయత వ్యక్తం చేసింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే. తన మాటలు ఎవరూ వినడం లేదంటూ ముఖ్యమంత్రే ఇలా నిస్సహాయత వ్యక్తంచేయడం...
