సోషల్ మీడియా.. అసాంఘిక మాధ్యమంగా మారుతోందా?

ఒకప్పుడు మనుషులను దగ్గర చేసిన సోషల్ మీడియా… ఇప్పుడు సమాజంలో విభేదాలు, విద్వేషాలు, నేరాలకు వేదికగా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, అసభ్య కంటెంట్, సైబర్ మోసాలు, వ్యక్తిగత దూషణలు… రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం...

రేవంత్ 20 ఏళ్ల పొలిటికల్ జర్నీ..

పడితే పడు.. లేచేది మాత్రం గట్టిగా లేవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఈ మాటకు ఉదాహరణగా కనిపిస్తుంది. నాయకత్వం అనేది ఎప్పుడూ గెలవడంలో కాదు.. పడిపోయిన తర్వాత మళ్లీ నిలబడటంలో ఉందని రేవంత్ రెడ్డి ప్రయాణాన్ని...

తెలంగాణలో బీజేపీ వ్యూహాలు…

బీజేపీ హైకమాండ్ పావులు కదపడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది.ఆ దిశగా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్ తెలంగాణ...

పవన్ కు మీరే అండ.. మంత్రులకు సూచించిన సీఎం..

ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కేబినెట్లో ఇవాళ అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత ఎప్పటిలాగే మంత్రులతో సీఎం చంద్రబాబు పిచ్చాపాటీ మాట్లాడారు. ఇందులో ఆయన ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం...

హైకోర్టుకు కొడాలి నాని..ఆ ఉత్తర్వులు రద్దు చేయండి..!!

మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ...

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..?

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇల్లు, పట్టాలు ఇవ్వాలి కానీ వున్నా ఇల్లు లాకోడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవిన్యూ మంత్రిగ వుంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వారు భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే...

మేము అమరావతికి కాదు.. అవినీతికి వ్యతిరేకం

అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి లో నిర్వసించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ , కూటమి...

డీజీపీ పై మర్డర్ కేసు పెట్టి సీబీఐ విచారణ చేయించాలి: వైఎస్ జగన్

పబ్లిక్ న్యూస్,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్స్పి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి...

“సాయికృష్ణను లాకప్ లోనే చంపేశారు”

గుంటూరు: 23ఏళ్ళ యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్యా చేసి ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్ బాడీ దహనం చేసారు. ఈ అంశం గురించి జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు....

మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్ప..?

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్‌లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును...