జగిత్యాల జిల్లాల్లో ఎవరు ఏ పార్టీనో తెలియటం లేదు: ఎంపీ అరవింద్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేటలో పల్లె దావఖాన నూతన భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ.పల్లె దావఖానకు కేంద్ర ప్రభుత్వం...
