సోషల్ మీడియా.. అసాంఘిక మాధ్యమంగా మారుతోందా?

ఒకప్పుడు మనుషులను దగ్గర చేసిన సోషల్ మీడియా… ఇప్పుడు సమాజంలో విభేదాలు, విద్వేషాలు, నేరాలకు వేదికగా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, అసభ్య కంటెంట్, సైబర్ మోసాలు, వ్యక్తిగత దూషణలు… రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం...

రేవంత్ 20 ఏళ్ల పొలిటికల్ జర్నీ..

పడితే పడు.. లేచేది మాత్రం గట్టిగా లేవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఈ మాటకు ఉదాహరణగా కనిపిస్తుంది. నాయకత్వం అనేది ఎప్పుడూ గెలవడంలో కాదు.. పడిపోయిన తర్వాత మళ్లీ నిలబడటంలో ఉందని రేవంత్ రెడ్డి ప్రయాణాన్ని...

ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం లో ఆరోపణలు..

(PART-2) ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం: ఆరోపణలు, విచారణ  ప్రధాన ఆరోపణలు:   టెండర్ ప్రక్రియలో ఓఎన్‌జీసీకి చెందిన అంతర్గత బెంచ్‌మార్క్ (IBM) విలువను అస్మదీయ కంపెనీలకు ముందుగానే లీక్ చేశారని ఆరోపణలున్నాయి.   దీని ద్వారా సుమారు 114 కోట్ల మేర ఓఎన్‌జీసీకి నష్టం వాటిల్లేలా...

మంగంపేట బెరైటీస్ లో మిలియన్ డాలర్ల ప్రశ్నలు..

(PART-1) ప్రపంచంలోనే అరుదుగా దొరికే ఖనిజం చుట్టూ ఇప్పుడు అనేక ఆరోపణలు, వివాదాలు నడుస్తున్నాయి. చమురు బావుల్లో ఆయిల్ వెలికి తీయాలన్నా, సహజ వాయు నిక్షేపాలను ప్రమాద రహితంగా వెలికి తీసి వినియోగంలోకి తేవాలన్నా.. ఈ ఖనిజం వినియోగం తప్పనిసరి....

రికార్డుల్లో ‘మరణించాడు’.. క్యాన్సర్ బాధితుడికి తప్పని అవస్థలు!

డోన్ నియోజకవర్గంలో ప్రైవేటు హాస్పిటల్ మరియు అధికారుల నిర్లక్ష్యం వ్యవస్థలోని లోపాలను ఒక నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. అంతేకాకుండా, ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఒక క్యాన్సర్ బాధితుడి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. బతికుండగానే...

నకిలీ మందులకు కేంద్రం చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి..

నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు కేంద్రం నిర్ణయం: 2027 జూలై 1 నుంచి దశల వారీగా అమలు నకిలీ, నాణ్యత లేని ఔషధాల చెలామణిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న టీకాలు, కేన్సర్...

నెల్లూరు రొట్టెల పండుగకు సర్వం సిద్ధం..

నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర పండుగకు సుమారు 20 లక్షల మంది వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భారీగా...

మారుతున్న యువత ఆలోచనలు..! పెళ్లికి దూరంగా జెన్-జి

మారుతున్న కాలంతో పాటు నేటి తరం యువత ఆలోచనలో విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించడం, ఆ వెంటనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవ్వడం జీవితంలో ఒక ఖచ్చితమైన మైలురాయిగా భావించేవారు. కానీ,...

ఆధార్ అప్డేట్ న్యూ.,.

ఆధార్ ఈమెయిల్‌ను 6 నెలలపాటు ఆధార్ మొబైల్ అప్లికేషన్ లో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది. ప్రస్తుతం యాప్‌లో దీని కోసం వినియోగదారులు రూ.75 చెల్లిస్తున్నారు. అయితే వచ్చే నెల 1 నుంచి DEC 31 వరకు ఈ...

“ఇది ప్రమాదం కాదు… ఎవరో కావాలనే చేశారు”

తల్లి కంటతడి… ఒక కుటుంబం బూడిద… ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన...