ఆధార్ అప్డేట్ న్యూ.,.

ఆధార్ ఈమెయిల్‌ను 6 నెలలపాటు ఆధార్ మొబైల్ అప్లికేషన్ లో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది. ప్రస్తుతం యాప్‌లో దీని కోసం వినియోగదారులు రూ.75 చెల్లిస్తున్నారు. అయితే వచ్చే నెల 1 నుంచి DEC 31 వరకు ఈ...

జగన్ కొత్త ప్లాన్.. కీలకంగా మారిన కాపు నేతలు..

2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కాపులను కూటమిఆసరాతో తమ వైపు తిప్పుకున్న టీడీపీకి...

“ఇది ప్రమాదం కాదు… ఎవరో కావాలనే చేశారు”

తల్లి కంటతడి… ఒక కుటుంబం బూడిద… ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన...

సెట్‌లో మహేష్ ని పేరు పెట్టి పిలిస్తే ఏమన్నాడో తెలుసా..? “నువ్వేం మహేష్ అంటున్నావ్”

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఓ సందర్భంలో నటుడు మహేష్ బాబుతో తనకున్న ప్రత్యేక బంధం, అలాగే పరిశ్రమలోని ఇతర నటులతో తన సాన్నిహిత్యం గురించి వివరించారు. ముఖ్యంగా, మురారి సినిమా షూటింగ్‌ సమయంలో మహేష్ బాబుతో జరిగిన ఒక...

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్..

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ జారీ చేసే సమయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పటివరకు...

ఆహార కల్తీపై ఉక్కుపాదం.. హైడ్రా తరహాలో మరో స్పెషల్ ఫోర్స్!

మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కల్తీ ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల కల్తీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, ఈగల్ మాదిరిగా ఒక బలమైన స్పెషల్...

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

అమరావతి: ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్‌ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌,...

క్రాస్ ఓటింగ్ భయం.. 3 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతోన్న పోలింగ్.. అందరిచూపు ఆ రాష్ట్రం వైపే..

రాజ్యసభ ఎన్నికల్లో 24 స్థానాల్లో 21 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. మిగిలిన మూడు స్థానాలకు గురువారం పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా జార్ఖండ్‌లోని రెండు స్థానాలపై క్రాస్‌ ఓటింగ్ భయం నెలకొనడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. మిజోరంలోనూ ఏకైక స్థానానికి...

ఐరాస విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ ఆగ్రహం

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదిక పూర్తిగా పక్షపాతంగా ఉందని, పలు దేశాల అభిప్రాయాలను తప్పుగా...

కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ ఛానళ్లపై బ్యాన్..!

హైదరాబాద్: ఈ నెల 21న నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ...