మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్ప..?

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్‌లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును...

ఐరాస విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ ఆగ్రహం

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదిక పూర్తిగా పక్షపాతంగా ఉందని, పలు దేశాల అభిప్రాయాలను తప్పుగా...

జగిత్యాల జిల్లాల్లో ఎవరు ఏ పార్టీనో తెలియటం లేదు: ఎంపీ అరవింద్

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేటలో పల్లె దావఖాన నూతన భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ.పల్లె దావఖానకు కేంద్ర ప్రభుత్వం...

ప్రధాని మోదీకి ట్రంప్ షేక్ హ్యాండ్.. G7 సదస్సులో ఆసక్తికర సీన్.. వీడియో వైరల్..

16 నెలల గ్యాప్ తర్వాత జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరినొకరు కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతలు చిరునవ్వులతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న...

తెలంగాణ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 21 నుంచి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై...

నంది అవార్డుల వేడుక నిర్వాహణ.. ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక నిర్ణయం..

విజయవాడ : ఏపీలోని చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్రాభివృద్ధికి నూతన పాలకవర్గం సమావేశమైంది. ఏపీ ఫిలిం, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ APFTDC నూతన పాలకవర్గం మొదటిసారి విజయవాడలోని ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో మీటింగ్ జరిగింది. ఈ...

‘సేవ్ ది టైగర్స్ 3’ ప్రీమియర్స్‌లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే?

‘సేవ్‌ ది టైగర్స్’ వెబ్‌ సిరీస్‌ ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్‌ అయ్యింది. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవించారు. ఇప్పుడు ఈ నవ్వులను మూడింతలు చేసేందుకు ఈ కామెడీ సిరీస్ లో మూడో సీజన్ వచ్చేస్తోంది....

కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ ఛానళ్లపై బ్యాన్..!

హైదరాబాద్: ఈ నెల 21న నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ...

చిన్నారి మిస్సింగ్ కేసు: కనిపించని జంతువుల కదలికలు?

కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారిపై అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయని ఎస్పీ అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రంతా విస్తృతంగా గాలించాయి.డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాల సాయంతో అడవిని జల్లెడ పట్టాయి.అయితే ఆ ప్రాంతంలో...