డీజీపీ పై మర్డర్ కేసు పెట్టి సీబీఐ విచారణ చేయించాలి: వైఎస్ జగన్

పబ్లిక్ న్యూస్,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్స్పి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి...

ఆహార కల్తీపై ఉక్కుపాదం.. హైడ్రా తరహాలో మరో స్పెషల్ ఫోర్స్!

మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కల్తీ ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల కల్తీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, ఈగల్ మాదిరిగా ఒక బలమైన స్పెషల్...

తిరుమలకు ఇక సొంత వాహనాల్లో వెళ్లే వారికి బిగ్ అప్దేట్..!!

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. వేసవి రద్దీ దాదాపు ముగిసినట్లే. రద్దీ సమయంలోనూ భక్తులకు దర్శనంలో ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని,...

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

అమరావతి: ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్‌ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌,...

కిషన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తా, మీ కాల్ కోసంవెయిటింగ్ : రేవంత్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారంలో ఇటీవల సీఎం చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి...