ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..?

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇల్లు, పట్టాలు ఇవ్వాలి కానీ వున్నా ఇల్లు లాకోడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవిన్యూ మంత్రిగ వుంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వారు భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే...

మేము అమరావతికి కాదు.. అవినీతికి వ్యతిరేకం

అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి లో నిర్వసించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ , కూటమి...

మారుతున్న యువత ఆలోచనలు..! పెళ్లికి దూరంగా జెన్-జి

మారుతున్న కాలంతో పాటు నేటి తరం యువత ఆలోచనలో విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించడం, ఆ వెంటనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవ్వడం జీవితంలో ఒక ఖచ్చితమైన మైలురాయిగా భావించేవారు. కానీ,...

జగన్ కొత్త ప్లాన్.. కీలకంగా మారిన కాపు నేతలు..

2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కాపులను కూటమిఆసరాతో తమ వైపు తిప్పుకున్న టీడీపీకి...

“ఇది ప్రమాదం కాదు… ఎవరో కావాలనే చేశారు”

తల్లి కంటతడి… ఒక కుటుంబం బూడిద… ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన...

సెట్‌లో మహేష్ ని పేరు పెట్టి పిలిస్తే ఏమన్నాడో తెలుసా..? “నువ్వేం మహేష్ అంటున్నావ్”

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఓ సందర్భంలో నటుడు మహేష్ బాబుతో తనకున్న ప్రత్యేక బంధం, అలాగే పరిశ్రమలోని ఇతర నటులతో తన సాన్నిహిత్యం గురించి వివరించారు. ముఖ్యంగా, మురారి సినిమా షూటింగ్‌ సమయంలో మహేష్ బాబుతో జరిగిన ఒక...

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7 వ్యాఖ్యలపై వివరణ

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” అనే వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను...

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్..

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ జారీ చేసే సమయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పటివరకు...

డీజీపీ పై మర్డర్ కేసు పెట్టి సీబీఐ విచారణ చేయించాలి: వైఎస్ జగన్

పబ్లిక్ న్యూస్,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్స్పి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి...

తిరుమలకు ఇక సొంత వాహనాల్లో వెళ్లే వారికి బిగ్ అప్దేట్..!!

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. వేసవి రద్దీ దాదాపు ముగిసినట్లే. రద్దీ సమయంలోనూ భక్తులకు దర్శనంలో ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని,...