జగన్ కొత్త ప్లాన్.. కీలకంగా మారిన కాపు నేతలు..

2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కాపులను కూటమిఆసరాతో తమ వైపు తిప్పుకున్న టీడీపీకి...

“ఇది ప్రమాదం కాదు… ఎవరో కావాలనే చేశారు”

తల్లి కంటతడి… ఒక కుటుంబం బూడిద… ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన...

సెట్‌లో మహేష్ ని పేరు పెట్టి పిలిస్తే ఏమన్నాడో తెలుసా..? “నువ్వేం మహేష్ అంటున్నావ్”

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఓ సందర్భంలో నటుడు మహేష్ బాబుతో తనకున్న ప్రత్యేక బంధం, అలాగే పరిశ్రమలోని ఇతర నటులతో తన సాన్నిహిత్యం గురించి వివరించారు. ముఖ్యంగా, మురారి సినిమా షూటింగ్‌ సమయంలో మహేష్ బాబుతో జరిగిన ఒక...

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7 వ్యాఖ్యలపై వివరణ

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” అనే వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను...

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్..

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ జారీ చేసే సమయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పటివరకు...

మూవీ లాంఛ్ ఓకే.. సోషల్ మీడియా తెచ్చిన తంటా..!

వెంకీమాన- అనిల్ రావిపూడి కాంబోలో మరో చిత్రం రానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. ఈ మూవీ కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కీర్తి సురేశను హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ రోజే అధికారికంగా షూటింగ్...

డీజీపీ పై మర్డర్ కేసు పెట్టి సీబీఐ విచారణ చేయించాలి: వైఎస్ జగన్

పబ్లిక్ న్యూస్,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్స్పి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి...

ఆహార కల్తీపై ఉక్కుపాదం.. హైడ్రా తరహాలో మరో స్పెషల్ ఫోర్స్!

మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కల్తీ ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల కల్తీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, ఈగల్ మాదిరిగా ఒక బలమైన స్పెషల్...

‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ రివ్యూ:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయారు. ఆమె చేసిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్సే.. బ్రహ్మోత్సవం, రామయ్య వస్తావయ్యా, శాకుంతలం సినిమాలు తప్పించి మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద...

తిరుమలకు ఇక సొంత వాహనాల్లో వెళ్లే వారికి బిగ్ అప్దేట్..!!

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. వేసవి రద్దీ దాదాపు ముగిసినట్లే. రద్దీ సమయంలోనూ భక్తులకు దర్శనంలో ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని,...