ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

అమరావతి: ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్‌ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌,...

క్రాస్ ఓటింగ్ భయం.. 3 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతోన్న పోలింగ్.. అందరిచూపు ఆ రాష్ట్రం వైపే..

రాజ్యసభ ఎన్నికల్లో 24 స్థానాల్లో 21 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. మిగిలిన మూడు స్థానాలకు గురువారం పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా జార్ఖండ్‌లోని రెండు స్థానాలపై క్రాస్‌ ఓటింగ్ భయం నెలకొనడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. మిజోరంలోనూ ఏకైక స్థానానికి...

అఫ్గాన్-A పై ఘన విజయం.. ఫైనల్ కు భారత్-A

ముక్కోణపు సిరీస్లో భాగంగా అఫ్గాన్ A తో జరిగిన మ్యాచ్లో ఇండియా A 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత యువ భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. అఫ్గాన్ A 36.5...

“సాయికృష్ణను లాకప్ లోనే చంపేశారు”

గుంటూరు: 23ఏళ్ళ యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్యా చేసి ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్ బాడీ దహనం చేసారు. ఈ అంశం గురించి జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు....

మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్ప..?

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు. కృష్ణలంక పీఎస్‌లో జరిగిన దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదె సాయికృష్ణ కేసును...

ఐరాస విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ ఆగ్రహం

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదిక పూర్తిగా పక్షపాతంగా ఉందని, పలు దేశాల అభిప్రాయాలను తప్పుగా...

కిషన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తా, మీ కాల్ కోసంవెయిటింగ్ : రేవంత్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారంలో ఇటీవల సీఎం చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి...

జగిత్యాల జిల్లాల్లో ఎవరు ఏ పార్టీనో తెలియటం లేదు: ఎంపీ అరవింద్

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేటలో పల్లె దావఖాన నూతన భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ.పల్లె దావఖానకు కేంద్ర ప్రభుత్వం...

ప్రధాని మోదీకి ట్రంప్ షేక్ హ్యాండ్.. G7 సదస్సులో ఆసక్తికర సీన్.. వీడియో వైరల్..

16 నెలల గ్యాప్ తర్వాత జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరినొకరు కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతలు చిరునవ్వులతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న...

తెలంగాణ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 21 నుంచి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై...